Tell a Friend Share


వేమన

కుమారి

సుమతి

భాస్కర

కుమార

నారాయణ

శ్రీకాళహస్తీశ్వర

దాశరథీ

కృష్ణ

నరసింహ

భర్తృహరి నీతిశతకం

రామ రామ

గువ్వలచెన్న
     
 

వేమన శతకము కర్త యోగి వేమన. ఇతని అసలు పేరు కుమారరెడ్డి వేమా రెడ్డి. ఇతడు పద్నాల్గవ శతాబ్దమునకు చెందిన తెలుగు కవి.

ఇతడు ప్రజా కవి; అన్ని వర్గాలమధ్య సమానత్వము కోసం పోరాడిన యోగి. వేమన వాడిన తెలుగు, సరళముగా వాడుక పదాలతో కూడినది. తన కవిత్వములో వేమన కవి సామాజిక లోటుపాటుల గురించి విఫులముగా తన అభిప్రాయములను వెల్లడించాడు. ఈ అభిప్రాయములు నేటికీ వర్తిస్తాయి అని చెప్పవచ్చు.

వేమన శతకముల ఛందస్సు "ఆటవెలది" (దీని అర్ధం నాట్యకత్తే). పద్యములు 4 పంక్తులతో కూర్చబడి ఉండి, చివరి పంక్తి మకుట పంక్తిగా ఉంటుంది - "విశ్వదాభిరామ వినుర వేమ" - అనగా "విశ్వదకు ప్రియమైన వాడ, ఓ వేమన!!"

వేమన గొప్పతనము అతడి చాటు పద్యాలలో ఉన్నది - ఈ ప్రక్రియలో పద్యములో అర్ధము నిగూఢముగా నిక్షిప్తమై ఉంటుంది. వేమన యోగి గొప్పతనము ఈ ఒక్క పద్యములో పంక్తి చాటుతుంది - "వేమన వాక్కు వేద వాక్కు"

పరిచయము   1   2   3   4   5   6   7   8   9   10
 
     

మీ మాట

పేరు:
ఈ-మెయిల్:
విషయము:
సూచన: